ఆర్టీసీ కార్మికులు మరియు అధికారుల మధ్య చర్చలే జరగలేదు. అధికారుల మమ్మల్ని నిర్భంధంలో పెట్టి చర్చలు జరపాలని చూశారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. కోర్టు ఆదేశాలతో కేవలం 21 డిమాండ్లపై చర్చలు చేపట్టాలని అధికారులు చెప్పారు. చర్చల్లో భాగంగా ఫోన్లు గుంజుకుని నిర్భంధంలో పెట్టారని అన్నారు. అయితే అధికారులు ఇచ్చిన ఎజెండాపై చర్చించేందుకు తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pQcUr9
అసలు చర్చలే జరగలేదు... ఆర్టీసీ జేఏసీ
Related Posts:
హైదరాబాద్లో దారుణం... కరోనా పేషెంట్ డెడ్ బాడీని పీక్కుతిన్న కుక్కలు...కరోనా వేళ చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఒక్క వైరస్ మనిషిని ఎంత అద్వాన్న స్థితికి నెట్టివేసిందన్న అభిప్రాయం కూడా కలుగుతోం… Read More
హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది..హైదరాబాద్లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట… Read More
కరోనా షాక్: ఒక్క రోజుకే 1.15లక్షల బిల్లు.. ప్రైవేట్ ఆస్పత్రి దారుణం.. ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం..కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్కూ అధిక బిల్లులతో… Read More
చంద్రబాబు క్రిమినల్ మాఫియా 1990 చిప్.. జగన్ పరివార్ వైరస్ చిప్.. కొల్లు అరెస్టుపై డైలాగ్ వార్..వైసీపీ కీలక నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యోదంతంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చే… Read More
సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై హత్యాచారం..? సోషల్ మీడియాలో దుమారం.. అసలు కథ వేరే..దాదాపు నెల రోజుల క్రితం హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్లోని దర్భంగాకు 1300కి.మీ దూరం తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని సైకిల్పై గమ్యం చేరిన జ్యోత… Read More
0 comments:
Post a Comment