Sunday, July 21, 2019

కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మణిమల జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3O5kA

Related Posts:

0 comments:

Post a Comment