ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు' పై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. గ్రామాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oiKb6B
రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చెయ్యండి .. ఇళ్ళ పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్
Related Posts:
ఆ లెటర్ ప్యాడ్ నాదే, కానీ..: కీసర తహసీల్దార్ ఏసీబీ కేసుపై రేవంత్ రెడ్డి సవాల్హైదరాబాద్: ఇటీవల కీసర తహసీల్దార్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయిత… Read More
శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో 9మంది మృతి..మృతుల కుటుంబాల్లో విషాదం..మిన్నంటిన రోదనలుశ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప… Read More
మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, తెలుగువారికి ఎంతో సుపరిచితుడైన బళ్లారి శ్రీరాములు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ శ్రీరాములు తల్లి హ… Read More
వైసీపీని వదిలి మాపై ఏడుపెందుకు- ఇంకా కుట్ర రాజకీయాలేనా- టీడీపీపై విష్ణు తీవ్ర వ్యాఖ్యలు..ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం టీడీపీ, బీజేపీ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ప్రధానంగా మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం ఉండబోదంటూ బీజేపీ నేతలు … Read More
Vinayaka Chavithi:వినాయక వ్రత కల్ప పూజా విధానం మీ కోసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment