Friday, January 22, 2021

ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 48,313 నమూనాలను పరీక్షించగా.. 137 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGyyc4

Related Posts:

0 comments:

Post a Comment