అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 48,313 నమూనాలను పరీక్షించగా.. 137 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGyyc4
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, తగ్గిన యాక్టివ్ కేసులు
Related Posts:
ఆదివారమే మోదీ ఏపి పర్యటన..! నిరసన సెగ తప్పదా..??గుంటూరు/హైదరాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. మొన్న పలాసలో బహిరంగ … Read More
జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షంబెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకర… Read More
ఇక్కడకు కూడా పాకేసింది: మెట్రో లిఫ్టులో యువత ముద్దు పురాణం..వీడియో వైరల్ప్రేమికుల కామకలాపాలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల మెట్రో స్టేషన్లలో హద్దు మీరి ప్రవర్తిస్తోంది యువత. ఇప్పుడు అదే సంస్… Read More
స్వీట్ మెమోరీస్: ఆవేశాలు- చాలెంజ్లు : భావోద్వేగం :నేటితో అసెంబ్లీ టర్మ్ ముగింపు ..!అయిదేళ్లు ఇట్టే గడిపోయింది. ఎమ్మెల్యేగా గెలవాలి..అధ్యక్షా అని అనాలి అనే కలలతో అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టిన ఎంతో మందికి ఈ టర్మ్లో ఇది చివ… Read More
కాంగ్రెస్ సమావేశంలో రాహుల్కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా… Read More
0 comments:
Post a Comment