అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 48,313 నమూనాలను పరీక్షించగా.. 137 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGyyc4
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, తగ్గిన యాక్టివ్ కేసులు
Related Posts:
కాషాయ ఘాటు: జనంలో ఫైర్ బ్రాండ్: బీజేపీ కంచుకోటలో మార్నింగ్ వాక్కోల్ కత: ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు ఎలాంటి వారినైనా నేలకు దిగొచ్చేలా చేస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థి బలపడుతున్నాడంటే ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చేస్త… Read More
ఎన్ఆర్ఐ భర్త అరాచకం.. భార్య నగ్న ఫోటోలు తీసి.. కట్నం కోసం బ్లాక్మెయిల్చండీఘర్ : కట్టుకున్న భార్యను వంచించాడు షాడిస్ట్ ఎన్ఆర్ఐ భర్త. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి.. పచ్చని పందిరిలో జీవితాంతం తోడుంటానని బాసలు చేసి… Read More
ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..? అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ మూడ్ ఎందుకు మారింది..? కారణం అదేనా...?ఢిల్లీ/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్ర… Read More
బీజేపీ ఎంపీపై కత్తులతో దాడి...!పశ్చిమ బెంగాల్లో మరోసారి బీజేపీ, తృణముల్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఏకంగా బీజేపీ డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తాపై తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి … Read More
నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు… Read More
0 comments:
Post a Comment