Friday, January 22, 2021

అదే పీటముడి... ఎటూ తేలని ప్రతిష్ఠంభన... ఆ షరతుకు ఒప్పుకుంటేనే మళ్లీ చర్చలన్న కేంద్రం...

మళ్లీ అదే కథ... రైతులతో కేంద్రం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో మాదిరే ఈసారి చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. గతంలో చర్చలు విఫలమైనప్పుడు మరోసారి చర్చలకు అవకాశం కల్పించిన కేంద్రం ఈసారి మాత్రం తదుపరి చర్చలకు గట్టి ఫరతు విధించింది. ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను పక్కనపెడుతామన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y43Zjv

Related Posts:

0 comments:

Post a Comment