హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఏ శాఖల వాళ్ళు స్పందించరు. తాజాగా షైన్ పిల్లల ఆసుపత్రి లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలోనే ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన శాఖలు స్పందిస్తున్నాయి. హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JcfqhV
నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!
Related Posts:
పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి...పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగా..రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నా… Read More
స్నేహితులతో ఛాలెంజ్: ఆన్లైన్ క్లాసులు అర్థంకాక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వ, ప్రైవేటు వి… Read More
జిమ్స్,యోగా సెంటర్స్ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పర… Read More
అయోధ్య భూమి పూజ: క్రతువు ఆరంభం - ఇక్బాల్ అన్సారీకి తొలి ఇన్విటేషన్ - ఉమా భారతి అనూహ్యంఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. 11 మంది పూజారులు సోమవారం గౌరీ గణేశ పూజతో క్ర… Read More
కశ్మీర్: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణగత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2015 మార్చిలో జమ్ము-కశ్మీర్… Read More
0 comments:
Post a Comment