Friday, January 1, 2021

పాక్ సంచలనం: మూక దాడిలో ధ్వంసమైన హిందూ ఆలయాన్ని మళ్లీ కడతామన్న స్థానిక ప్రభుత్వం -భారత్ నిరసనతో

ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల ముస్లిం అతివాదులు దాడి చేసి, ధ్వంసం చేసిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ విధ్వంంసంపై భారత్ తీవ్ర నిరసన తెలపడంతో దాయాది దేశం దిగిరాక తప్పలేదు. అయితే, భారత్ లో బాబ్రీ మసీదు కూల్చివేతపై తుది తీర్పులను ఖండించిన పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38R1xSn

Related Posts:

0 comments:

Post a Comment