ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల ముస్లిం అతివాదులు దాడి చేసి, ధ్వంసం చేసిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ విధ్వంంసంపై భారత్ తీవ్ర నిరసన తెలపడంతో దాయాది దేశం దిగిరాక తప్పలేదు. అయితే, భారత్ లో బాబ్రీ మసీదు కూల్చివేతపై తుది తీర్పులను ఖండించిన పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38R1xSn
పాక్ సంచలనం: మూక దాడిలో ధ్వంసమైన హిందూ ఆలయాన్ని మళ్లీ కడతామన్న స్థానిక ప్రభుత్వం -భారత్ నిరసనతో
Related Posts:
పరువు హత్య: 2 నెలలు క్రితమే వివాహం, ఫిజియోథెరపిస్టును దారుణంగా చంపేశారుకర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలలం సృష్టించింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో మోది హత్… Read More
బీజేపీకి షాక్: గ్రేటర్ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ మృతి.. బండి సంజయ్ సంతాపంతెలంగాణ బీజేపీకి చేడు వార్త. ఆ పార్టీ గ్రేటర్ కార్పొరేటర్ అనారోగ్యంతో కన్నుమూశారు. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్గౌడ్ చనిపోయారు. ఇటీవలే గ్రేటర్ హై… Read More
Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటనఈ ఏడాది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లాంచ్ అయిన తర్వాత నెట్టింట.. ‘ఎవర్రా వీళ్లంతా?'అని వాపోయే సోనూసూన్ మెమే ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయిం… Read More
కలిసికట్టుగా ముందుకు సాగుదాం -దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూ ఇయర్ మెసేజ్నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం… Read More
కూకట్పల్లిలో విషాదం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతిహైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వి… Read More
0 comments:
Post a Comment