హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన లోకేష్(30) గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలోని జయనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా కారణంగా ఇంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38QZu0Q
కూకట్పల్లిలో విషాదం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతి
Related Posts:
ఏపీలో వరుస కేసులతో టీడీపీ బెంబేలు- జగన్ పేరెత్తాలంటేనే నేతలకు దడఏపీలో స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో విపక్ష టీడీపీ నేతలను వరుస కేసులు ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. గత ప్రభుత్వంలో వివిధ రూపాల్లో జరిగి… Read More
తెలంగాణ గడ్డ మీద కరోనా వైరస్ నమోదు కాలే, దుబాయ్లోనే..ఆ రెండు రిపోర్టులు నెగిటివ్: ఈటలతెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అత… Read More
జగన్ సర్కార్ బాటలో మరో రాష్ట్రం: దేవభూమిలో ఇక రెండు రాజధానులు: వికేంద్రీకరణకు సై..!డెహ్రాడూన్: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో తెలియట్లేదు గానీ.. మరో రాష్ట్రం … Read More
సీఎం సొంత జిల్లాలో కలకలం.. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలని..''నాకు పోరాడే శక్తిలేదు.. ఇక్కడికి వచ్చేముందు మానవ హక్కుల సంఘానికి లెటర్ రాసిన. ఇయ్యాల ఏదో ఒకటి తేల్చుకోవాలనే వచ్చిన. నా భార్య చనిపోయింది.. కొడుక్కి ఉ… Read More
వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టులో కదలిక: బ్రాహ్మణి స్టీల్స్ టేకోవర్ లేదా అక్కడే కొత్త ఫ్యాక్టరీఅమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి బ్రాహ్మణి స్టీల్స్. కర్ణాటకకు చెందిన భారతీయ జనతాపార్టీ మాజీ నాయకు… Read More
0 comments:
Post a Comment