కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలలం సృష్టించింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఆరోపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ పట్టనంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyJPr2
పరువు హత్య: 2 నెలలు క్రితమే వివాహం, ఫిజియోథెరపిస్టును దారుణంగా చంపేశారు
Related Posts:
అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మ… Read More
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. రేపటి నుంచే, ఏర్పాట్లు పూర్తి..కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్ కోసం ఎంపిక చేసింది… Read More
టీఆర్ఎస్కు బండి సంజయ్ వార్నింగ్: రైతులను నట్టేట ముంచారంటూ ఫైర్, అంబానీ అప్పుడు లేరా?కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. … Read More
ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్… Read More
వ్యాపారులకు 2021 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment