Friday, January 1, 2021

8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్‌లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శుక్రవారం) వరకు భారత దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు 29కి చేరాయి. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0hWqA

Related Posts:

0 comments:

Post a Comment