Friday, January 1, 2021

మాటల యుద్ధం.. గులాబీ దళంపై రఘునందన్ రావు ఫైర్, ఎమ్మెల్యేపై రేవంత్ మండిపాటు

రాష్ట్రంలో ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదిరించే శక్తి బీజేపీకే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడేళ్లుగా ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LcoBmE

Related Posts:

0 comments:

Post a Comment