రాష్ట్రంలో ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి బీజేపీకే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడేళ్లుగా ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LcoBmE
మాటల యుద్ధం.. గులాబీ దళంపై రఘునందన్ రావు ఫైర్, ఎమ్మెల్యేపై రేవంత్ మండిపాటు
Related Posts:
సాధకులకు 'భగవద్గీత' దిశానిర్దేశం...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రూ.300 వందల కోసం చూస్తే.. రూ.1.90 లక్షలు మాయం... సైబర్ కేటుగాళ్ల పనీ ఇదీ..సైబర్ క్రైం కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆన్ లైన్ షాపింగ్.. ఇతరత్రా వల్ల కేటుగాళ్లు కొందరినీ బురిడి కొట్టిస్తున్నారు. వాస్తవానికి కార్డ్ నంబర్, ఓటీపీ నం… Read More
Bigg Boss Telugu: ముహూర్తం పెట్టేశారు: దుర్గారావు, మంగ్లీ సహా: కంటెస్టెంట్లు వీరేహైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5.. మరోసారి వీక్షకులను పలకరించబోతోంది. బుల్లితెర మీద సందడి చేయబోతోంది.… Read More
గేరు మార్చిన దీదీ: దొంగతనం కేసులో సువేందు అధికారిపై ఎఫ్ఐఆర్ -బీజేపీ అస్త్రంతో వారిపైనే ప్రతీకారంఎన్నికల ఫలితాలు వెలవడి నెలరోజులు గడిచిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాస్ తుపాను సందర్భంలో బెంగాల్ పరిశీలనకు … Read More
Krishnapatnam medicine: కొద్దిగంటల్లో ఆనందయ్య మందు పంపిణీ షురూ -దాని పేరు ‘ఔషధ చక్రం’కొవిడ్ వ్యాధిని తగ్గించేది కానప్పటికీ, కరోనా సోకినవారికి ఉపశమనం కలిగిస్తుండటం, దుష్ప్రభావాలేవీ లేకపోవడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుంచి గ్… Read More
0 comments:
Post a Comment