Saturday, January 23, 2021

నిమ్మగడ్డకు మళ్లీ షాక్‌- వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని సీఎస్‌, డీజీపీ, ఇతర అధికారులు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత మధ్యాహ్నం ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని సీఎస్‌, డీజీపీ, పంచాయతీ రాజ్‌ అధికారులకు నిమ్మగడ్డ సమాచారం పంపారు. అయితే ఈ వీడియో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ajY68

Related Posts:

0 comments:

Post a Comment