ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మధ్యాహ్నం ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ అధికారులకు నిమ్మగడ్డ సమాచారం పంపారు. అయితే ఈ వీడియో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ajY68
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment