న్యూఢిల్లీ: నేటి(సెప్టెంబర్ 1) నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం 2019కి ఆగస్టులో ఆమోదం పొందడంతో దేశ వ్యాప్తంగా ఈ భారీ జరిమానాలు అమలు కానున్నాయి. పౌరులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జరిమానాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటిక పోలీసులు సూచనలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34hlJty
ట్రాఫిక్ రాల్స్ ఉల్లంఘిస్తే వాతలే: నేటి నుంచే భారీ జరిమానాలు అమలు ఇలా, కానీ..
Related Posts:
షేక్హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గ… Read More
గంగలో మునిగి చావండి: ప్రతిపక్షాలపై మోడీ మాటల తూటాలున్యూఢిల్లీ: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నాయకుల విమర్శల దాడి తీవ్రమైంది. ప్రధానమంత్రి న… Read More
2వేల నోటు మాయంపై అయోమయం! ఇంతకీ నోటుపై వేటు పడినట్టేనా?ఢిల్లీ/హైదరాబాద్ : పెద్ద నోటు మనుగడపై జనాల్లో పెద్ద సందేహాలు కలుగుతున్నాయి. నోటు చలామణిలో ఉంటుందా నిషేదిస్తారా అనే అంశం పై ప్రజల్లో అనుమానాలు తలెత్తుత… Read More
సీఎంకు సెల్యూట్ చేసిన కుక్క, నవ్వుతూ అప్ప ప్రతినమస్కారం, సూపర్!బెంగళూరు: తన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసిన వెంటనే శ్వాన దళం ( పోలీసు జాగిలం)కు చెందిన శునకం (కుక్క) ఒక్క సారిగా సెల్యూట్ చేసింది. విషయం గుర్తించిన సీఎం … Read More
నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ… Read More
0 comments:
Post a Comment