ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ నోటిఫికేషన్ పై ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమని తేల్చి చెబుతున్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5YTmP
జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
Related Posts:
Coronavirus: ఆంధ్రాలో 40 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు, తెలంగాణలో, తబ్లీగి జమాత్ !అమరావతి/ తిరుపతి/ గుంటూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. భారతదేశంలో కరోనా కట్టడికి రెండో విడత లాక్ డౌన్ అమ… Read More
అయ్యా.. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్ధం చేసుకోండి : గోరంట్ల వ్యంగ్యంఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో స్పందించారు . కోర్టు తీర్పు కాపీని చదవకుండానే వైసీపీ నేతలు ఇష్టార… Read More
విశాఖలో వారం రోజులుగా కరోనా కేసుల్లేవ్.. రాజధాని కోసమే దాస్తున్నారని విపక్షం ఆరోపణలు..ఏపీ కొత్త రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నంలో కరోనా కేసులు ఆరంభంలో ఎక్కువగా నమోదైనా ఆ తర్వాత వ్యాప్తి తగ్గింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాట… Read More
24 గంటల్లో 941 కేసులు, 37 మరణాలు: లాక్డౌన్ మరింత కఠినం: కేంద్రంన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో గత 24 … Read More
జగన్ సొంత జిల్లాలో కరోనా రికార్డు- కోలుకున్న 13 మంది డిశ్చార్జ్ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్ధితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్… Read More
0 comments:
Post a Comment