ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ నోటిఫికేషన్ పై ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమని తేల్చి చెబుతున్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5YTmP
జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
Related Posts:
SSCలో ఉద్యోగాలు: ఇంటర్ పాసైతే మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..అప్లయ్ చేయండిస్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 6వేల ఎల్డీసీ, డీఈఓ, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
చుట్టూ కరోనా అలముకున్నా..అదే నిర్లక్ష్యం: దేశంలో లక్షా 37 వేలకు మరణాలు..మరింత పైపైకేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. ఇదివరకు 30 వేల కంటే దిగువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ రోజూ 40 వేలకు … Read More
హైదరాబాద్..కరోనా హాట్స్పాట్గా మారుతుందా?: ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవట్లేదా?హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త అనుమానాలకు కారణమౌతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. హైదరాబాద్ల… Read More
చైనా తెంపరితనం: భారత్పై కొత్త అభాండాలు: కరోనా పుట్టింది మన వద్దేనట: యువత ద్వారా వ్యాప్తిబీజింగ్: ప్రపంచాన్ని చుట్ట బెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వేళ.. చైనా సరి కొత్త దాడి చేస్తోంది. తమను వేలెత… Read More
Bigg Boss Elimination:స్పెషల్ గెస్ట్గా కిచ్చా సుదీప్.. అతని జబర్దస్తీ ముగిసినట్టేనా..ఎలిమినేషన్లో ట్విస్ట్..!నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ తెలుగు సీజన్ 4లో మరో ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. ఈ సారి ఎవరి ఎలిమినేట్ అవుతారా అని సోషల్ మీడియాలో విస్తృత… Read More
0 comments:
Post a Comment