ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చాడు. రైతులు రాసిచ్చిన స్క్రిప్టునే తాను చదివి వినిపించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి రైతులే తనపై దాడికి పాల్పడ్డారని.. వాళ్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకే మీడియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3639GCU
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment