హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం కొత్త గవర్నర్ను నియమించింది. ఈఎస్ఎల్ఎన్ నర్సింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇటీవలి వరకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్ను కేంద్రం నియమించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తమిళనాడుకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34hlKh6
తెలంగాణ కొత్త గవర్నర్గా సౌందర రాజన్, హిమాచల్కు దత్తాత్రేయ
Related Posts:
ఊహకు కూడా అందని రేంజ్లో: 2,61,500 కొత్త కేసులు: కరోనా కాటుకు 1501 మంది బలిన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా కరోనా వైరస్ విజృంభిస్… Read More
తెలంగాణలో ఘోరం: ఒక్కరోజే 15 మంది బలి -తొలిసారి 5,093 కొత్త కేసులు -కేంద్రం షాక్ -వ్యాక్సినేషన్ బంద్తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. మ్యూటేషన్లు, డబుల్ మ్యూటేషన్ల రూపంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని, గాలి ద్వారానూ… Read More
విలియమ్సన్ గాయంపై అప్డేట్: కేన్ ఆడటంపై తేల్చేసిన డేవిడ్ వార్నర్చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తలపడిన సన్రైజర్స్ హైదరాబాద… Read More
JEE Main 2021కు ప్రిపేర్ అవుతున్నారా? కీలక ప్రకటన చేసిన టెస్టింగ్ ఏజెన్సీన్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్కు సిద్ధపడుతోన్న లక్షలాది మంది అభ్యర్థుల కోసం కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెం… Read More
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుల ధృవీకరణ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి … Read More
0 comments:
Post a Comment