Sunday, September 1, 2019

రేపే వైఎస్ విగ్రహం పున: ప్రతిష్ఠ: టీడీపీ నేతలకు ఆహ్వానం..దానికి కారణం?

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహం పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ లో ఇదివరకు ఉన్న ప్రదేశంలోనే ఈ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uq3nlQ

Related Posts:

0 comments:

Post a Comment