అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహం పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ లో ఇదివరకు ఉన్న ప్రదేశంలోనే ఈ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uq3nlQ
రేపే వైఎస్ విగ్రహం పున: ప్రతిష్ఠ: టీడీపీ నేతలకు ఆహ్వానం..దానికి కారణం?
Related Posts:
అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్ కళ్యాణ్విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యా… Read More
ప్రధాన న్యాయమూర్తి రెండో సారి ప్రమాణ స్వీకారం: మొదటి సారి పొరపాటుగా..ఇలా..!ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం లో పొరపాటు జరిగింది. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో… Read More
ఎవరి ఖాతాలో ఎంత: ప్రభుత్వం చెంతకు భారతీయుల స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలుస్విస్ బ్యాంకుల్లో భారతీయులు నిర్వహిస్తున్న ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు భారత్కు అందాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య … Read More
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు అవమానంవిజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను… Read More
దుర్గామాత మండపంలో అజాన్: ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలు: కేసు నమోదుకోల్ కత: జై శ్రీరామ్ అనే నినాదం పట్ల భగ్గు మంటోన్న పశ్చిమ బెంగాల్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. తరచూ మతపరమైన సున్నిత అంశాలపై వివాదాస్పద స… Read More
0 comments:
Post a Comment