అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య కొనసాగుతోన్న విభేదాలు మాటల యుద్ధానికి తోడుగా స్థానిక రాజకీయాలు జత కానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియబోతోండటంతో అందరి కళ్లూ ఏకగ్రీవాల మీదే నిలిచాయి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రత్యర్థులపై ఒత్తిళ్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NTkmh5
Sunday, January 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment