అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తులకు రాజకీయ ప్రధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా అధికార పక్ష వైసీపి నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడిపి మీద చేస్తున్న ఆరోపణలతో ఏపి రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/333YWzT
Monday, November 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment