బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. ఆ మీటింగ్కు తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ హాజరుకాలేదు. కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడంతో గంభీర్ కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtGhYG
జిలేబి తింటే కాలుష్యం పెరుగుతుందా..? అయితే ఆపేస్తా.. ఆప్పై గంభీర్ గరం.. గరం...(వీడియో)
Related Posts:
ప్రచారం లో పవన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల ... పవన్ కళ్యాణ్ జనసేనను టీడీపీలో కలిపేస్తారుఏపీలో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క టిడిపి కోసం జాతీయ నాయక… Read More
అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభా సమావేశంలో ఏర్పాటు చేసిన బ్… Read More
సీఎం కొడుకు నామినేషన్: బోగస్ కంపెనీలు, రూ, 11 కోట్లు అప్పు, ఈసీకి ఫిర్యాదు, రద్దు చెయ్యండి!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా … Read More
ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా పెట్టాలిమనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటి… Read More
బెంగళూరులో 80 లక్షల దాటిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్లు రద్దు చెయ్యలేం, కాలుష్యం!బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం నేడు వాహనాల నగరంగా గుర్తింపు పొందింది. బెంగళూరు నగరంలో అధికారికంగా 80 లక్షలకు పైగా వాహనాలు… Read More
0 comments:
Post a Comment