Monday, November 18, 2019

జిలేబి తింటే కాలుష్యం పెరుగుతుందా..? అయితే ఆపేస్తా.. ఆప్‌పై గంభీర్ గరం.. గరం...(వీడియో)

బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌కు తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ హాజరుకాలేదు. కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడంతో గంభీర్ కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtGhYG

Related Posts:

0 comments:

Post a Comment