నేపాల్, భారత్, టిబెట్లకు జంక్షన్గా ఉన్న కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పునరుద్ఘాటించారు. కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్లో కాలాపానిని భారత భూభాగంలో చేర్చడంపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NVTyu2
కాలాపాని నేపాల్ భూభాగం..సైన్యంను ఉపసంహరించుకోండి: నేపాల్ ప్రధాని ఓలీ
Related Posts:
కోర్టు తీర్పు సీఎం జగన్కు చెంపపెట్టు : సోమిరెడ్డిఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రె… Read More
పాలన తెలియదన్న వాళ్లే ఫాలో అవుతున్నారు : కేటీఆర్ఇండస్ట్రీయల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్… Read More
వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిల… Read More
భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళకు బావ వేధింపులుఒంటరిగా మహిళలు ఉంటే వారిపై అదోరకమైన వేధింపులు కొనసాగుతుంటాయి. ఇక పెళ్లై పలు కారణాలతో భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళలపై అయితే ఈ వేధింపులు అధికంగా ఉంటాయ… Read More
నో బెయిల్, నో ట్రీట్మెంట్, తీహర్ జైలులోనే.. చిదంబరం చికిత్సపై మెడికల్ బోర్డుఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్కు తీసుకో… Read More
0 comments:
Post a Comment