Monday, November 18, 2019

కాలాపాని నేపాల్‌ భూభాగం..సైన్యంను ఉపసంహరించుకోండి: నేపాల్ ప్రధాని ఓలీ

నేపాల్, భారత్, టిబెట్‌లకు జంక్షన్‌గా ఉన్న కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పునరుద్ఘాటించారు. కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపానిని భారత భూభాగంలో చేర్చడంపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NVTyu2

0 comments:

Post a Comment