‘‘నిండు జీవితానికి రెండు చుక్కలు'' నినాదంతో 1995లో దేశవ్యాప్తంగా మొదలైన పల్స్ పోలియో కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తుండటం తెలిసిందే. 2014లోనే భారత్ను పోలియోరహిత దేశంగా కేంద్రం అధికారికంగా ప్రకటించినా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. పల్స్ పోలియో కార్యక్రమం 2021లో భాగంగా ఆదివారం(జనవరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ys95q0
నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు
Related Posts:
ఏపీ శాసనమండలి రద్దు .. హస్తినలో పావులు కదుపుతున్న వైసీపీ .. పోటీగా ఢిల్లీ వెళ్లనున్న టీడీపీఏపీలో శాసనమండలి రద్దు అంశం రాజకీయ వేడి పుట్టిస్తుంది. ఒకపక్క అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన వైసీపీ సర్కార్ త్వరిత… Read More
కేంద్రం దిగొచ్చేలా పవన్ కల్యాణ్ ప్లాన్.. జగన్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్.. పవర్ అంటే అదే..''చిన్నప్పుడు నేను చీరాలలో పెరిగాను. మా ఇంటిపక్కనే చేనేత కుటుంబాలు ఉండేవి . మగ్గం నేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంత కష్టపడినా కూడుకు, గుడ్డకు లేక నేతన… Read More
ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల… Read More
మైండ్ బ్లాక్ అవుతుంది: వాట్సాప్ యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఇవే..!న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్కు సంబంధించిన సమాచారం పొందుపర్చింది. రెండేళ్ల క్రితం 1.5 బిలియన్ యూజర్లు ఉండగా ఇప్… Read More
వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ ... ఈ నెల 20కి వాయిదాఏపీలో నేటికీ చర్చనీయంశంగా మారిన మర్డర్ మిస్టరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందర… Read More
0 comments:
Post a Comment