బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత అనుంగు నెచ్చెలి, ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే అధి నాయకురాలు వీకే శశికళ.. డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన శశికళకు కరోనా వైరస్ సోకింది. ఫలితంగా- జైలు నుంచి విడుదలైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j45gRo
Sunday, January 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment