న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KBL5dE
90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం
Related Posts:
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయంహైదరాబాద్: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్… Read More
సీఎం జగన్ ను కలిసిన పరిమళ్ నత్వానీ: రేపు రాజ్యసభకు నామినేషన్తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులను కన్ఫార్మ్ చేశాయి. తెలంగాణా లో రెండు సీట్లకు, ఆంధ్రప్రదేశ్ ల… Read More
హిందుస్తాన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు: వివిధ రకాల ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోండిహిందుస్తాన్ షిప్యార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రేడ్ 4 డిజైనర్, జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3, ఆఫీ… Read More
చంద్రబాబు..సతీష్ రెడ్డి మాటలతో అయినా సిగ్గు తెచ్చుకో: మంత్రి పెద్దిరెడ్డిస్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కడప టీడీపీ నేత సతీష్ రెడ్డి . టీడీపీకి రాజీనామా చెయ్యటంతో పాటు పులివెందుల నియోజకవర్గ ఇ… Read More
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు: ప్రోగ్రాంమేనేజర్,టెక్నాలజీ ఆర్కిటెక్ట్ పోస్టులకు అప్లయ్ చేయండిబ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నాలజీ ఆర్కిటెక్ట్, ప్రోగ్రాం మేనేజర్తో పాటు ఇతర పోస్… Read More
0 comments:
Post a Comment