Tuesday, January 12, 2021

నిమ్మగడ్డ గబ్బర్‌‌సింగ్ అనుకుంటాడు -నాడు జేడీ లక్ష్మీనారాయణ ఇలాగే -ఫ్యాక్షనిస్టులా ఎస్ఈసీ: సజ్జల ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన కొద్ది రోజులుగా చోటుచేసుకుంటోన్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారుడు, అధికార వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా అభివర్ణిస్తూ, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోన్న రాక్షసులుగా వారిని తిట్టిపోశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oDryvi

Related Posts:

0 comments:

Post a Comment