విశాఖపట్నం : టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం అన్న తీరుగా మాట్లాడారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ విధానాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలించిన గత ఐదేళ్లలో శాంతిభద్రతల మాట కరువైందని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా మీడియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5xQdw
టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం.. బొత్స మాటల తూటాలు..!
Related Posts:
నిమ్మగడ్డ మరో సంచలనం -జగన్ సమ్మతితో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్? -అత్యంత సంక్లిష్టంఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో వైరి వైఖరికి… Read More
మరో 3 వారాల్లో 50ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్, 2 నెలల్లో మరో 18-20 కొత్త వ్యాక్సిన్లు: హర్షవర్ధన్న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్… Read More
టూల్కిట్, ప్రో ఖలిస్థానీతో జూమ్ మీట్: దిశ రవి, శంతను, నికిత కుట్రదారులేనంటూ పోలీసులున్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్'ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతోపాటు నికితా జాకబ్, శాంతను… Read More
కరోనాకు విటమిన్ ‘డి’ చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు: స్టడీకరోనావైరస్కు విటమిన్ డి ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభి… Read More
ఎన్నికల వేళ మమతా బెనర్జీ ‘మా’: రూ. 5కే భోజనం, గుడ్డు కూర కూడా!కోల్కతా: రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొత్త పథకాలను ప్… Read More
0 comments:
Post a Comment