శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పర్యటనపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తప్పుపట్టింది. కశ్మీర్లో పరిస్థితి మెరుగ్గా ఉంటే తప్పుడు వార్తలు ఎందుకు వల్లిస్తారని మందలించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ రాజ్భవన్ ఒక నోట్ విడుదల చేసింది. అందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను ప్రస్తావించి మందలించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302A6j4
కశ్మీర్పై రాహుల్వి తప్పుడు కథనాలు : కొట్టిపారేసిన రాజ్భవన్, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Related Posts:
వాస్తు శాస్త్రం: ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి?ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇల్లుని శుద్ది చేసుకోవాలి, నీళ్ళలో కాస్త దొడ్డు ఉప్పువేసి ఇళ్ళును శుభ్రపరచుకోవాలి. వారనికి ర… Read More
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలంఅమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వాగ్భాణాలు విసురుతున్నారు. 2014ల… Read More
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లుహైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి… Read More
టిడిపిలో ఆ నలుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవరికి దక్కేను..!ఏపి శాసనమండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 10న వీటికి సంబంధి… Read More
2 బడ్జెట్ల మంత్రి : పీయూష్ గోయల్ కు ఆర్థికశాఖ పగ్గాలుఢిల్లీ : కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష… Read More
0 comments:
Post a Comment