ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7133కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2411 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 12) హెల్త్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qd8nsr
ఏపీలో కరోనా అప్డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...
Related Posts:
బీహార్ ఎన్నికల సిత్రాలు- లాక్డౌన్ పొడిగింపుపై కులమతాల వారీగా ఓటర్ల చీలికబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్ ముగిసినప్పటికీ రెండోదశ, మూడో దశ పోలింగ్ కోసం వివిధ పార్టీలు, కూటములు హోరాహోరీ … Read More
మళ్లీ ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్: మహిళ తల నరికిన దుండగుడు, మరో ఇద్దరి హత్య.. ఉగ్రవాదుల చర్యేనా..!ఫ్రాన్స్ : కొద్ది రోజుల క్రిత్రం ఫ్రాన్స్లో ఓ స్కూలు టీచర్ తలను నరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో దా… Read More
5జీ నెట్వర్క్ కారణంగా తుపాన్ల సమాచారం అందకపోయే ప్రమాదం ఉందాఉపగ్రహాల నుంచి వచ్చే వాతావరణ సూచనలకు అమెరికాలో 5జీ మొబైల్ డాటా నెట్వర్క్ ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 5జీ… Read More
ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘంముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థిత… Read More
గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి ద… Read More
0 comments:
Post a Comment