శ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. భూ ప్రకంపనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.20 గంటలకు భూమి కంపించినట్టు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AvC6
జమ్ముకశ్మీర్లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం
Related Posts:
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తో… Read More
నాడు తండ్రి నేడు తనయుడు: ఇఛ్చాపురంలో ముగియనున్న జగన్ పాదయాత్ర..ఇవీ విశేషాలునాడు తండ్రి, మొన్న తనయ, నేడు తనయుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్ ఫ్యామిలీకే దక్కుతుందేమో. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ… Read More
క్యాబ్ రాలేదు.. పరీక్ష రాయలేదు.. ఓలా సంస్థకు జరిమానాహైదరాబాద్ : సేవాలోపంతో ఓలా క్యాబ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మేనేజ్మెంట్ తో పాటు క్యాబ్ డ్రైవర్ తీరును వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. సరూర్ నగర్… Read More
జగన్ పాదయాత్ర అప్రతిహతం, అజరామరం..! నేటితో ముగింపు..!! ఆయనే విశిష్ట అతిధి..!!ఇచ్చాపురం/ హైదరాబాద్ : అడుగులో అడుగు.. ఒకటి కాదు రెండి కాదు.. 341రోజులు..ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు.. 3641 కిలో మీటర్ల సుధీర్ఘ యాత్ర.. దేశంల… Read More
దక్షిణ భారత రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలదక్షిణ భారత రైల్వేలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర… Read More
0 comments:
Post a Comment