ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని పేర్కొన్న వెంకట్రామిరెడ్డి గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీకి తీసుకు వెళ్లి బిజెపిని ఓడించాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేసి విమర్శలు గుప్పించారు. సర్పంచ్ గా వార్డు మెంబర్ లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iGtWi
మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి
Related Posts:
ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదుమహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర జిల్లాపరిషత్ పాఠ… Read More
చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవ… Read More
Jayalalithaa: అమ్మా నువ్వే కాపాడు తల్లి, OPS, EPS నివాళులు, హ్యాట్రిక్ కోసం అమ్మ ఆశీర్వాదం !చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ'జయలలితకు అన్నాడీఎంకే నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత నాలుగవ వర్దంతి సందర్బంగా చెన్నైలోని మెరీనా బీచ్… Read More
మోడర్నా వ్యాక్సిన్ గుడ్న్యూస్- కరోనా నుంచి కనీసం మూడు నెలలు గ్యారంటీ సేఫ్అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై భారీ అంచనాలున్నాయి. అమెరికాలో బైడెన్ సర్కారు కూడా దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రజల… Read More
గ్రేటర్ మేయర్ పీఠం... టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు...? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు..?జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్… Read More
0 comments:
Post a Comment