ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్లుగానే ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తూ ఇవాళ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఐజీ సంజయ్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా వెంటనే విధుల్లో చేరిపోయారు. ఏపీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4kUrU
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?
Related Posts:
పుల్వామా ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనా? NIA ఏమంటోంది?ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ.. … Read More
సాక్షి యాంకర్ గా రేణు : పవన్ అదే ప్రాంతంలో : తెర మీదకు కొత్త రాజకీయం..!జనసేన అధినేత పవన్ కళ్యాన్..రేణు దేశాయ్. ఇద్దరూ తెలుగు వారికి బాగా తెలిసిన పేర్లు. వారిద్దరూ వైవాహిక బంధం వారి వ్యక్తగత కారణాల వలన దూరమ… Read More
మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరుకేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. ర… Read More
కార్పొరేటర్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా.. పజ్జన్న ప్రస్థానంహైదరాబాద్ : సికింద్రాబాద్ ముఖచిత్రంపై ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాట యోధుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కౌన్స… Read More
జాతీయ ఆరోగ్య మిషన్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హెల్త్ మిషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 155 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
0 comments:
Post a Comment