Tuesday, January 26, 2021

నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్‌- ఏకగ్రీవాలకు చెక్‌ ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్లుగానే ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తూ ఇవాళ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఐజీ సంజయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా వెంటనే విధుల్లో చేరిపోయారు. ఏపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4kUrU

Related Posts:

0 comments:

Post a Comment