భారత భద్రతా దళం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి ఉపయోగించిన మరో భూగర్భ సొరంగాన్ని గుర్తించింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన జమ్మూ కాశ్మీర్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగం సరిహద్దు భద్రతాదళం శనివారం కనుగొంది. ఇది కనీసం 6 నుండి 8 ఏళ్ళ క్రితమే నిర్మించినట్టు అనుమానిస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3N1BS
జమ్మూలో మరో అతి పెద్ద సొరంగం : ఉగ్రవాదుల కోసం పాక్ 8 ఏళ్ళ క్రితమే నిర్మాణం, గుర్తించిన బీఎస్ఎఫ్
Related Posts:
రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్… Read More
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 4500కు యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు కంటే కూడా ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 44,584 నమూనాలను పర… Read More
గడ్డం తీయడంపై నిషేధం... సెలూన్ నిర్వాహకులకు తాలిబన్ల ఆదేశాలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే...ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుక… Read More
అబ్బే.. భారత్ బంద్ లేదు.. ఎప్పటిలాగే డైలీ బిజినెస్.. ట్రాఫిక్ కూడావివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు బంధ్కు పిలుపునిచ్చాయి. బంద్ చెదురు మదురు ఘటనలు మినహా.. ప్రశాంతంగా జరిగింది. అయితే సోషల్ మీడియ… Read More
మాస్టర్ గంధం భువన్ జైకి సీఎం జగన్ అభినందనలు... అతిపిన్న వయసులో పర్వతారోహణలో రికార్డులు...ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి తనయుడు మాస్టర్ గంధం భువన్ జై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్ … Read More
0 comments:
Post a Comment