Sunday, January 20, 2019

జ‌గ‌న్ పై దాడి కేసులో ప్ర‌భుత్వానికి మ‌రో దెబ్బ : హౌజ్ మోష‌న్ పిటీష‌న్ కు హైకోర్టు నో..!

జ‌గ‌న్ పై దాడి కేసులో ఏపి ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. జ‌గ‌న్ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టంతో..వా రికి కావాల్సిన స‌మాచారం ఇవ్వ‌టానికి సిట్ నిరాక‌రించింది. దీని పై ఎన్ఐఏ కోర్టు ను ఆశ్ర‌యించ‌గా..వివ‌రాల‌ను ఇవ్వాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో..దీని పై ఏపి ప్ర‌భుత్వం హైకోర్టులో హౌజ్ మోష‌న్ దాఖ‌లు చేసింది. కానీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QXM87P

Related Posts:

0 comments:

Post a Comment