Sunday, January 20, 2019

సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబు

కోల్ కతా: కోల్‌కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టారు.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R1G9yT

Related Posts:

0 comments:

Post a Comment