కోల్ కతా: కోల్కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R1G9yT
సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబు
Related Posts:
బోస్టన్ నివేదిక అదే తేల్చింది: రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ: అమరావతి ప్రాంత అభివృద్ధి పైనా..!జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు కొనసాగింపుగానే బోస్టన్ నివేదిక ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి.. సమగ్రాభివృద్ధి దిశగా … Read More
ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజంఆంధ్రప్రదేశ్ను మూడు ముక్కలు చేసేందుకు పేకాట ముక్కల అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, … Read More
రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్హెచ్ఆర్సీకి టీడీపీ ఫిర్యాదురాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణం అయ్యింది . ఈ రోజు అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె నేపధ్యంలో మందడంలో మహిళలు ఆందోళ… Read More
తిరుమల సమాచారం: ఆర్జిత సేవా టికెట్లు విడుదల, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తితిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి 2020 ఏప్రిల్లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. కరెంట్ బుకింగ్ కింద 54,600… Read More
ఇలాంటి 'ఫుడ్' జన్మలో టేస్ట్ చేసి ఉండరు.. సోషల్ మీడియాను బెంబేలెత్తించిన వనిత..ఇది ఇంటర్నెట్ కాలం.. సోషల్ మీడియాలో వచ్చే లైకులు,కామెంట్లనే సోషల్ స్టేటస్ అనుకునే కాలం. ఇందుకోసం జనాలకు ఉపయోగపడే కంటెంట్తో పాపులారిటీని పెంచుకునేవాళ్… Read More
0 comments:
Post a Comment