హైదరాబాద్ : తెలంగాణ రెండో విడత ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘవిజయం సాధించింది. అయితే ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న కొంత మంది నేతలకు ఇదే చివరి అవకాశంగా తెలుస్తోంది. వయోభారం పైబడడంతో కొంతమంది నేతలకు ఇప్పటికే విశ్రాంతినివ్వగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరికొంత మంది రాజకీయాల నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ శాసనసభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wd65LY
స్పీకర్ పదవీకాలం తర్వాత ఇక విశ్రాంతే..! పోచారంతో పాటు మరికొందరికి పొలిటికల్ రిటైర్మెంట్..!
Related Posts:
Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎల… Read More
కరోనా అమానుషం: అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై వ్యక్తి మృతి, కాలువలో నిర్జీవ శిశువుఅమరావతి: కరోనా మహమ్మారి కారణంగా అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటే.. కొంతమంది వైద్య సిబ్… Read More
వైఎస్ షర్మిల భావోద్వేగ సందేశం.. కామెంట్లు పంపాలని వినతి..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ ‘నాలో.. నాతో.. వైఎస్సార్' పుస్తకంగా రచించడం, వైఎస్సార్ 71వ జయంతి సందర్… Read More
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకు… Read More
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నాహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీకే చెందిన నాయకుడొకరు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలను సంధించారు… Read More
0 comments:
Post a Comment