Saturday, January 23, 2021

నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2018లో చంద్రబాబుకు నష్టం జరుగుతుందనే ఆనాడు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఎస్ఈసీ.. అప్పుడు ఎందుకని న్యాయస్థానాలను ఆశ్రయించలేదని ప్రశ్నించారు.మూడేళ్లుగా ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iBIgZQ

Related Posts:

0 comments:

Post a Comment