రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2018లో చంద్రబాబుకు నష్టం జరుగుతుందనే ఆనాడు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఎస్ఈసీ.. అప్పుడు ఎందుకని న్యాయస్థానాలను ఆశ్రయించలేదని ప్రశ్నించారు.మూడేళ్లుగా ఎన్నికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iBIgZQ
నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబు
Related Posts:
జూన్ 24న జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోడీ కీలక సమావేశంన్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే గురువారం (జూన్ 24న) జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. జమ్మూకాశ… Read More
జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక నిర్ణయం : ఏకగ్రీవాలపై కొత్త టెన్షన్ : ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనూ ఉత్కంఠ..!!ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ తరువాత బాధ్యతలు చేపట్టిన … Read More
COVID-19: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్, హోటల్ లో అధికార పార్టీ ఎంపీ, సింగర్, కేసు పెట్టిన డెన్నీస్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విదించిన ప్రభుత్వం కఠిన నియమాలు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన సామాన్… Read More
Actress: హీరోయిన్ ఎఫెక్ట్, హైకోర్టులో నో బెయిల్, అండర్ గ్రౌండ్ లో మాజీ మంత్రి, ఎంతపని జరిగింది !చెన్నై/మదురై: తమిళనాడు మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ చాందిని లవ్ స్టోరీ రసవత్తరంగా మారింది. చాందిని కేసులో తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రిని అరె… Read More
వైసీపీలోకి భూమా అఖిలప్రియ ? జగన్ పార్టీలో చేరాలని సలహా ఇస్తున్న వైసీపీ కీలక నేత !!మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా ? ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న భూమా అఖిలప్రియ వ… Read More
0 comments:
Post a Comment