రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పథకాల అమలులో దూసుకుపోతున్నారు. ప్రజాసంక్షేమం లోనూ, ప్రజలకు కావలసిన వసతులు అందించడంలోనూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గ్రామాల్లో ఇంటర్నెట్ కలెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్ గా ల్యాప్ టాప్ లను ఇస్తామన్న అంశంపై సమీక్ష నిర్వహించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MfaNIB
గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్టాప్ లు : సీఎం జగన్
Related Posts:
ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన రాహుల్...వయనాడ్ : కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మహిళకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వయనాడ్లో నివాసముంటున్న ప… Read More
ఏపీ కేబినెట్ తొలి మీటింగ్ రేపే.. మహిళలు , ఉద్యోగులు , రైతులే ప్రధాన అజెండా!అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసిన సీఎం జగన్ సోమవారం తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించను… Read More
మైనస్ 70 డిగ్రీలో చలిలో వంట, వార్పు : సియాచిన్లో సైనికుల పాట్లు,న్యూఢిల్లీ : మనం ఎండను తట్టుకోలేం. వర్షమొచ్చినా అదే పరిస్థితి. ఇక చలి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణ చలికే మనం గజగజ వణికిపోతాం. అదే సియాచిన… Read More
అందుకే కేబినెట్లో చేరలేదు.. అయినా మోడీ వెంటే ఉంటామన్న నితీశ్..ఢిల్లీ : నరేంద్ర మోడీ 2.0 కేబినెట్లో చేరకపోవడంపై బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి స్పందించారు. నామమాత్రపు ప్రాతినిధ్యం ఇష్టం లేకనే మోడీ… Read More
ఓడించారుగా .. నా డబ్బులు నాకిచ్చేయండి : నగదు వసూల్ చేస్తున్న కాంగ్రెస్ నేతమంచిర్యాల : ఓటు .. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమ నేతను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ. తమ సాధక బాదకాలను పరిష్కరించే నేతను ఓటర్లు పట్టం కడతారు. కానీ పరిస్థి… Read More
0 comments:
Post a Comment