ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కుమార్తె మీసా భారతి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె భర్త, తల్లి రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ యాదవ్ పాట్నా నుంచి హెలికాప్టర్లో ఆస్పత్రికి చేరుకోనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oaeKeN
మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఆస్పత్రికి చేరుకున్న కూతురు..
Related Posts:
ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలుతెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్ పర్యటన ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగింది. అడుగడుగునా పోలీసులు బండి సంజయ్ పర్యటనకు అడ్డుతగిలినప్పటికీ, రెట్టించిన … Read More
కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్రకటన .. హైఅలెర్ట్కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక క… Read More
LICలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే ఇన్ష్యూరెన్స్ ఏజెంట్ పోస్టుకు అప్లయ్ చేసుకోండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇన్ష్యూరెన్స్ ఏంజెంట్స్ పోస్టులను భర్తీ చేయ… Read More
జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదున్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్కతాలలో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ల(జీఎంఎస్… Read More
Janhvi Kapoor: చిన్న వయస్సులోనే అత్యంత ఖరీదైన ఇల్లు..మైండ్ బ్లాక్..!అందాల అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీలోనే ఆమె టాపిక్ చ… Read More
0 comments:
Post a Comment