Friday, January 15, 2021

రూ.5 వేల కోట్ల వ్యయం: ఎమర్జెన్సీగా కొనుగోలు చేసిన ఆర్మీ.. కారణమిదే..?

చైనా- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ మధ్య ఘర్షణతో టెన్షన్ టెన్షన్ గానే ఉంది. దీనికితోడు ఇరు దేశాల సైన్యం మొహరించే ఉంది. దీనిపై పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానాలను కూడా భారత్ కొనుగోలు చేసింది. తాజాగా 18 వేల కోట్లతో ఫైర్ పవర్ సామాగ్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oHy7gl

Related Posts:

0 comments:

Post a Comment