Tuesday, March 24, 2020

జ్వరం వస్తే కరోనా పరీక్షలు చెయ్యాల్సిందే.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా సర్కార్ నేడు కరోనా పాజిటివ్ కేసులు 36 కు చేరటంతో అత్యవసర సమావేశం నిర్వహించింది . ఇప్ప‌టివ‌ర‌కు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్క‌బెట్టింది కాస్తా ఇప్ప‌డు గంట‌ల‌లో కరోనా కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dpfCYN

Related Posts:

0 comments:

Post a Comment