తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా సర్కార్ నేడు కరోనా పాజిటివ్ కేసులు 36 కు చేరటంతో అత్యవసర సమావేశం నిర్వహించింది . ఇప్పటివరకు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్కబెట్టింది కాస్తా ఇప్పడు గంటలలో కరోనా కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dpfCYN
Tuesday, March 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment