ఏపీలో కరోనా వైరస్ ప్రభావం దాదాపుగా నియంత్రణలో ఉన్నట్లే కనిపిస్తున్న విశాఖపట్నంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఒంగోలు, విజయవాడ, కాకినాడలో ఒక్కో పాజిటివ్ కేసుకు చికిత్స కొనసాగుతుండగా... విశాఖలో మాత్రం ఏకంగా మూడు కేసులకు చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులో పాటిజివ్ నమోదైన విద్యార్ధికి నయం కావడంతో ఇంటికి పంపేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/399vM5i
coronavirus : విజయవాడతో పోలిస్తే విశాఖలోనే హై రిస్క్ - క్వారంటైన్లో 1470 మంది- పదిమందికో అధికారి..
Related Posts:
కర్ణాటక మాజీమంత్రి రాసలీల కేసులో షాకింగ్ ట్విస్ట్. తెరపైకొచ్చిన సీడీ గర్ల్ తండ్రి: కిడ్నాప్బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీమంత్రి రమేష్ జార్కిహోళి రాసలీల కేసు.. అనూహ్య మలుపును తీసుకుం… Read More
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబుఅమరావతి: అమరావతి భూ కుంభకోణంలో అనూహ్య పరిణామాల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. న్యాయ ప… Read More
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్ను దువ్వుతోన్న కమలం -చింతాకే కాంగ్రెస్ టికెట్!ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందుగా… Read More
పరిషత్ పోరుపై వైసీపీ యూటర్న్- నిమ్మగడ్డకు చుక్కలు-రిటైర్మెంట్ను పొడిగిస్తారా ?ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసి ఊపు మీదున్న వైసీపీ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే డిమాండ్ మొదలుపె… Read More
స్పైనల్ మస్కులర్ అట్రోఫి: వైజాగ్ చిన్నారి బతకాలంటే రూ. 23 కోట్ల ఇంజెక్షన్ కావాలిఆంధ్రప్రదేశ్లోని ఒక ఆరు నెలల చిన్నారి ప్రాణం కాపాడాలంటే రూ. 23 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా… Read More
0 comments:
Post a Comment