Tuesday, March 24, 2020

ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించనున్నారా?: నిజమెంత?

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 360 కింద దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారనే వార్త ప్రచారం జరుగుతోంది. సోసల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ వార్త నిజమేమోనని పలువురు నమ్ముతున్నారు. ఓ ఆన్ లేన్ వెబ్‌సైట్ కూడా ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ప్రచురితం చేసింది. అయితే, ఇందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Ijbon

Related Posts:

0 comments:

Post a Comment