Friday, January 15, 2021

అదే ప్రతిష్ఠంభన- కేంద్రంతో రైతుల తొమ్మిదో విడత చర్చలూ విఫలం-19న మరోసారి

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో రెండు నెలలుగా నిరనసలు చేపడుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో తమ వాదనకే కట్టుబడ్డాయి. దీంతో కేంద్రంతో జరిగిన తొమ్మిదో విడత చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీపై రైతు సంఘాల్లో చీలిక రావడం మినహాయించి ఎలా్ంటి పురగోతి కనిపించ లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKxwsX

Related Posts:

0 comments:

Post a Comment