Tuesday, March 24, 2020

సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్లు.. ఉద్యోగ సంఘాలు భారీగా రూ.48 కోట్లు..

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు మద్దతిస్తూ, వైద్య సదుపాయాల కల్పన కోసం తమ వంతు సాయంగా దాదాలు విరాళాలు ప్రకటిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే మహింద్రా, రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు కరోనాపై పోరుకు పెద్ద మొత్తాన్ని ఖర్చుచేయనుండగా, ప్రముఖ వ్యక్తులు, పలు ఉద్యోగ సంఘాలు సైతం ముందుకొచ్చాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dr68fO

Related Posts:

0 comments:

Post a Comment