కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి విడతలో రూ.600 కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు, పంపుహౌస్ల వద్ద గ్రీనరీ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఆ పనుల పరిశీలన కోసం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించనున్నారు. పర్యటన అధికారికంగా ఖరారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YfgFU
Friday, January 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment