ఏపీ కేబినెట్లో ఒక మంత్రిని రాజీనామా చేయించాలని నేరుగా గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రిని ఆదేశించారు. వైద్య..గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించాలని గవర్నర్ ఆదేశంగా రాజ్భవన్ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ.. ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vHj4tg
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment