కరోనా మహమ్మారి కొత్త రూపాలతో పురివిప్పుతోన్న తరుణాన.. కొత్త ఏడాది తొలిరోజే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. భారతీయులకు తొలిగా అందించబోయే వ్యాక్సిన్ ను కూడా నిర్ధారించింది. కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, అందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/382PwKs
భారత్లో వ్యాక్సిన్కు లైన్ క్లియర్ -సీరం తయారీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’కు ఆమోదం
Related Posts:
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం లండన్కు తరలింపు..హైదరాబాద్ : ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. 2011లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాపాయం … Read More
విషమిచ్చి .. లైంగికదాడికి పాల్పడ్డి ... మధ్యప్రదేశ్లో దారుణం ...కోటా : నవ భారతం .. అత్యాచారంగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ లైంగికదాడికి గురవుతూనే ఉంది. మరికొందరు కీచకులు రేప్ చేసి.. ఊపిరి తీసి తమ పైశాచికత… Read More
బాబు ..మౌనీ బాబా అయ్యారు.. జగన్ క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేంఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపించకుండా పారదర్శక పాలన ధ్యేయంగా ఆయన ముందుకు సాగుత… Read More
ఐకమత్యంగా ఉందాం .. లేదంటే ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొస్తాడు : మైత్రిపాల సిరిసేనకొలంబో : ఈస్టర్ సండే రోజున జరిగిన గాయాన్ని శ్రీలంక ఇప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారు. దాదాపు 25… Read More
మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్..ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్ను తలిపించింది. న్యూస్ కవరేజ్కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల… Read More
0 comments:
Post a Comment