Friday, January 1, 2021

భారత్‌లో వ్యాక్సిన్‌కు లైన్ క్లియర్ -సీరం తయారీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్‌’కు ఆమోదం

కరోనా మహమ్మారి కొత్త రూపాలతో పురివిప్పుతోన్న తరుణాన.. కొత్త ఏడాది తొలిరోజే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. భారతీయులకు తొలిగా అందించబోయే వ్యాక్సిన్ ను కూడా నిర్ధారించింది. కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, అందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/382PwKs

Related Posts:

0 comments:

Post a Comment