ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పి, ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై , ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారని మండిపడితే ఇక ఏకంగా వైసీపీ గెలుస్తుంది అని లెక్కలు చెప్పేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUBWOQ
కేంద్రంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా ...వైసీపీ 110 స్థానాల్లో విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావు
Related Posts:
విషమిచ్చి .. లైంగికదాడికి పాల్పడ్డి ... మధ్యప్రదేశ్లో దారుణం ...కోటా : నవ భారతం .. అత్యాచారంగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ లైంగికదాడికి గురవుతూనే ఉంది. మరికొందరు కీచకులు రేప్ చేసి.. ఊపిరి తీసి తమ పైశాచికత… Read More
బాబు ..మౌనీ బాబా అయ్యారు.. జగన్ క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేంఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపించకుండా పారదర్శక పాలన ధ్యేయంగా ఆయన ముందుకు సాగుత… Read More
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం లండన్కు తరలింపు..హైదరాబాద్ : ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. 2011లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాపాయం … Read More
ఐకమత్యంగా ఉందాం .. లేదంటే ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొస్తాడు : మైత్రిపాల సిరిసేనకొలంబో : ఈస్టర్ సండే రోజున జరిగిన గాయాన్ని శ్రీలంక ఇప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారు. దాదాపు 25… Read More
మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్..ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్ను తలిపించింది. న్యూస్ కవరేజ్కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల… Read More
0 comments:
Post a Comment