ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పి, ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై , ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారని మండిపడితే ఇక ఏకంగా వైసీపీ గెలుస్తుంది అని లెక్కలు చెప్పేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUBWOQ
కేంద్రంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా ...వైసీపీ 110 స్థానాల్లో విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావు
Related Posts:
పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నాయంటూ ఆర్మీన్యూఢిల్లీ: పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలను పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని భారత రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీ… Read More
కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలుజమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ … Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, కోర్టు నివేదికపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎంఆర్టీసీ కార్మికుల సమస్యపై ఏర్పడిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్కు అందించారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష… Read More
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..!పవన్ క్యారెక్టర్ తో వర్మ చెలగాటం..!తేడా వస్తే అంతే అంటున్న సైనికులు..!!హైదరాబాద్ : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాంగోపాల్ వర్మ విభిన్న దర్శకుడు. అండర్ వల్డ్ మాఫియా సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపాలన్నా, ఫాక్షన్ కక్షలను కసి ద… Read More
39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్ ట్రక్కు విషాదంలండన్లోని కంటైనర్లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నా… Read More
0 comments:
Post a Comment