ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పి, ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై , ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారని మండిపడితే ఇక ఏకంగా వైసీపీ గెలుస్తుంది అని లెక్కలు చెప్పేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUBWOQ
కేంద్రంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా ...వైసీపీ 110 స్థానాల్లో విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావు
Related Posts:
డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్య..అశ్వత్థామ రెడ్డిఆర్టీసీ యూనియన్ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే యూనియన్ నాయకులకు ఉన్న డ్యూటీ రిలీఫ్ను తొలగించా… Read More
లవ్ ఇన్ పార్లమెంట్: నన్ను పెళ్లి చేసుకుంటావా..సభలో ప్రేయసికి ఎంపీ ప్రపోజల్ఎవరైనా ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశం ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం ఇటలీ, వెనిస్, లేదా రోమ్. కానీ ఇక్కడ ఓ ఎంపీ మాత్రం తనకు పార్లమెంటుకు మించి… Read More
థాక్రే సర్కారుకు బలనిరూపణ: ప్రొటెం స్పీకర్గా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ను శుక్రవారం ఎంపిక చేశారు. శనివారం… Read More
దారుణంగా పడిపోయిన జీడీపీ: రికార్డు స్థాయికి క్షీణత: కేవలం 4.5 శాతం మాత్రమే నమోదున్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపో… Read More
Priyanka reddy murder:ప్రియాంక హత్యపై రాహుల్ షాక్, మహిళలను చిన్నచూపు చూడొద్దన్న సద్గురువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక ఘటనను చూసి షాక్నకు గురయ్యానని పేర్కొన్నారు.… Read More
0 comments:
Post a Comment