Wednesday, May 8, 2019

చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుఏపీ ఎన్నికలపై నోరు విప్పాడు . అసలు పాల్ ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో,ఎవరిని తిడతారో కూడా అర్ధం కావట్లేదు. ఎన్నికల ముందు వరకు వైసీపీ పై నిప్పులు చెరిగిన పాల్ ఇప్పుడు తనకు తెలంగాణా సీఎం కేసీఆర్ కానీ ఏపీలో జగన్ కానీ శత్రువులు కాదని చెప్తున్నారు . తాను తలుచుకుంటే జనసేన అధినేత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUBUqc

Related Posts:

0 comments:

Post a Comment