Thursday, January 28, 2021

ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ

భూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత్తం మానవాళికే రక్షణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాదు, నాలుగవ పారిశ్రామిక విప్లవం భారత్ లోనే పుట్టుకొస్తుందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oXH4l

Related Posts:

0 comments:

Post a Comment