భూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత్తం మానవాళికే రక్షణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాదు, నాలుగవ పారిశ్రామిక విప్లవం భారత్ లోనే పుట్టుకొస్తుందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oXH4l
ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ
Related Posts:
సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చం… Read More
చంద్రబాబు స్కెచ్..రీపోలింగ్లో లబ్ది పొందడానికే: విజయసాయి రెడ్డిఅమరావతి: ఎన్నికల సర్వేల పేరుతో రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్… Read More
మహిళే ప్రధాని: దీదీనా బెహన్జీనా..సోనియా మొగ్గు అటువైపే..?దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మే 19న ముగుస్తాయి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత లెక్కలు వేసుకుంటున్నాయి. రెండు జాతీయ కూటములకు స్పష్టమైన మెజార్టీ రాకు… Read More
పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజలు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంటరిగా!లక్నో: సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆరంభం కావడానికి ముందు- ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన ఇష్టదైవాన్ని సందర్శించారు. ప… Read More
టీవీ9 రవి ప్రకాష్ న్యాయవాది ఇంట్లో సోదాలు .. పలు కీలక ఆధారాలు లభ్యం.. న్యాయవాదిపై అభియోగాలుటీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీలపై తెలంగాణా పోలీసుల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. . విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, … Read More
0 comments:
Post a Comment